ఈ పుట ఆమోదించబడ్డది
సాక్షి సంపుటములు పునర్ముద్రణము చేయుటకు పై నుండి పీఠికాపుర మహారాజు గారు, నాటి వావిళ్లవారు, అభినందించుచున్నట్లు, పానుగంటివారు ఆశీర్వదించు చున్నట్లు, నా కనిపించుచున్నది.
ఇది తెలుగువారికి తమ జాతీయ సంపదను తిరిగి చూచుకొనుటకు, అనుభవించుటకు బృహదవకాశము.
లలితానగరు రాజమహేంద్రి. |
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 15-11-90. |