ఈ పుట ఆమోదించబడ్డది
అనిరి. నా కనుల వెంట ధారలుగా నీరు కారెను. ఈ శ్లోకము రచించితిని.
' దుర్వ్యాధిఖి న్నే శరణం ప్రపన్నే మయి ప్రసాదా దయి మాస్మ భైషీః త్రాతా హ మస్మీతి దదా వభీతిం య స్తం గురుం మ స్తకతో నమామి'
ఇట్టి సంభాషణతో నై దాఱు నిమిషములు గడచెను.
ఆదినములలోవారు ముఖ్యమయిన తత్వార్ధములను సహస్రారము, పిట్యూటరీ, అక్కడి దివ్య శక్తులు, వాని ప్రసారము మొదలగు వానిని గూర్చి శిష్యులు బోధించుట, దివ్యదృష్టితో వానిని ముఖ్య శిష్యులు పరికించుట ట్లను గ్రహించుట, ఇంక నందలి విషయవి శేషములను మాతృ శ్రీ ద్వారా తా మపూర్వముగా సేకరించుట జరగుచుండెను. కాన నా కంతకంటె నధికముగా, ప్రత్యేకముగా వారితో సంభాషింప ననువుపడ దయ్యెను.
----