పుట:Peddapurasamstanacheritram (1915).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"సీ, రాజులు మెచ్చ బర్లాకోట సాధించి నరహరిదేవుదుర్నయమడంచె
గుదురైనబావిణీకోటలుగట్టి యోదుకోటంతయు నుర్వి గలెపె
దుగరాజు మొదలైన దొరలను భంగించి విశ్వంభరుని యుద్ధవిరతు జేసె
దగబూసపాటి సీతారామ భూపాలుడభినుతింపగ విజయంబు గాంచె
సరసమతుయవనాధీశుదురగపతిని
గయ్యమునగెల్చి లోకవిఖ్యాతి జెందె
వత్సవాయాంవయమునకు వన్నె దెచ్చె
రాయపనృపాలు శ్రీతిమ్మరాజమౌళి."