పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

పండ్రెండు రాజుల కథలు


జయింపనేరక శ్రీకృష్ణ పార్థుల మహాత్మ్యంబు నెఱింగి, శ్రీకృష్ణుం గీర్తించి——యర్జును నాలింగనము చేసికొని దీవించి——వారికిం గోరిన వరంబుల ననుగ్రహించి నిజనివాసుబునకుఁ బని వినియెను. అనంతర మాయశోదానందన కుంతీనందనులను అగ్నిహోత్రుండు పెద్దగా వినుతింప వారపుడే యటనుండి కదలి యింద్రప్రస్థమున కరిగి జఱిగిన వృత్తాంతమును ధర్మరాజాదుల కెఱింగించి వారి నానందింపఁజేసి సుఖముగా నుండిరి.