పుట:Palle-Padaalu-1928.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

in పోయినా కొన్నిటినైనా మనకీయేల పాటలు జా 'కంలోకి వచ్చి ను అనుభవంలో అందించి, మనకు అమృతంలా పని చేసి మనను మళ్ళీ వెనుక : 'కోలమముంచి మనుషులనుగా తయారు చేయడానికి తప్పకుండా పనికివస్త వి. ఈ పాటలు "తెలుగుది జాతి జీవనం అంతా కు గట్రేట్లుగా చూపుతవి. తెలుగుల బోతుకు అంతే పోన దేవుడినుంచీ వరికోతల దాకా, న్య: సాయం నుంచి వీరత్వం దాళా, కాడినుంచి కత్తి దాకా, ఇం తెందుకు శుశుము దగ్గరి నుం... దేవతార్చన దా', అద్దంవలేక సబరుస్తుంటాయి. ఈ పోటలు, వీటిని నాలుగు వాడూ ఆచరించి శ్రీహరి సిందే. అభినందించపలిసిందే. అనుభవించవలిసిందే. ఆనందించడం, హైదరాబాదు, మన్మధ సంకాని వేదాల తిరువేంగళా చార్యులు