పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ జాతీయ పాఠశాలనుంచి రైల్వేస్టేషనుకు వెళ్ళారు. ప్లాట్ ఫారమ్ పై వేలాది మంది ప్రజలు ఆయనకు వీడ్కోలు చెప్పారు. స్కౌట్లు రైలు కదిలేముందు సందేశం కోరగా “ముందు మీ ఆత్మలను, హృదయాలను సరిదిద్దుకోండి. అది అంతతేలికైన పనిgందు? 16 అని గాంధీజీ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో సభలు ప్రశాంతముగా జరిగినందుకు, హరిజననిధికి విరివిగా