పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

లెక్కచేయక పరిసర గ్రామముల నుండి బహిరంగసభ జరుగనున్న ಬೌಲ್ಡಿ హైస్కూలు క్రీడా మైదానమునకు ఉ. 5 గం|లకే 10 వేల మంది ဒြီ၊ పురుషులు వచ్చిచేరారు. వాలంటీరులు సభయందు అల్లరులు జరుగకుండా శ్రద్ధ వహించారు.

సరిగా గం| 7.15 ని|లకు గాంధీజీ సభాస్థలానికి వచ్చి ప్రత్యేకంగా నిర్మించబడిన వేదికపై ఆసీనులైనారు. యూనియన్ బోరు, తణుకు తాలూకా బోర్డు, పంచాయితీ బోర్డు, హరిజన సేవా సంఘాలవారు ఆయనకు స్వాగతపత్రాలు సమర్పించారు. తరువాత శ్రీమతి మూగంటి ဓံဃ၁၀ိခီsလ္လဝa၁ ဋိပက္ကိလ္ဃ గుడ్డపై చేతితో కుట్టి తయారు చేసిన "స్వాగతం"ను గాంధీజీ చేతులలో ఉంచారు. తరువాత ఆహ్వాన సంఘంవారు సుమారు రూ.400/-లు, ముళ్ళపూడి వెంకటరాయుడు రూ.100/- లు హరిజన నిధికి సమర్పించారు. గాంధీజీ స్వాగతపత్రాలను, ధనము, నగలు సమర్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈలోగా ఎవరో వ్రాసి పంపిన ప్రశ్నలకు సమాధానముగా తాను ఇదివరకు వ్రాసిన వ్రాతలన్నింటినీ, "హరిజన' పత్రికలో చదువుకొనవలెనని చెప్పిరి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానములను తానిదివరకే వ్రాసియుంటిననియు, వాటిని చదివిన తరువాత ఇంకనూ సందేహములేమైనయున్నఎడల సమాధాన మొసగగలననియు వచించి తనవద్దనున్న వస్తువులను వేలము వేయుటకై ఉపన్యాసమును తగ్గించవలసి వచ్చినదని చెప్పి వేలము ప్రారంభించారు. యూనియన్ బోరువారి స్వాగతపత్రమును రామస్వామి నాలుగు రూపాయలకు, తాలూకబోరు వారి స్వాగత పత్రమును గాదె శ్రీరాములు నాలుగు రూపాయలకు, తరువాత గ్రంథమాల ప్రచురించిన "హరిజన సమస్య అను గ్రంధమును వేలం వేయగా పైవారే రెండు రూపాయలకు కొన్నారు. ఈ సమయమున వాలంటీర్లు వసూలు చేసిన రూ.100/ గాంధీజీకి సమర్పించారు. ఇందుకూరి లక్ష్మిపతిరాజుగారి తల్లి మరికొందరు స్త్రీలు కొన్ని బంగారు అభరణములను గాంధీజీకి అర్పించారు. ఈ సభలో గాంధీజీ హిందీలో మాట్లాడగా జిల్లా కాంగ్రెస్ నాయకుడు దండు నారాయణరాజు తెలుగులో అనువదించి చెప్పారు. జయజయ ధ్వనులతో సభముగిసెను.

పాలకొలు

గాంధీజీ తణుకు నుండి పాలకొల్లు బయలుదేరారు. పాలకొల్లు పౌరులు గాంధీజీని సన్మానించుటకు నూతనముగా స్థాపింపబోవు శ్రీ జనకాశ్రమమున బహిరంగ సభ ఏర్పాటుచేసిరి. సభకు సుమారు పదివేలమంది స్త్రీ, పురుషులు హాజరైన్నారు. మహాత్ముని సందర్శనము సభలోని వారెల్లరకు కలుగులాగున యెత్తైన వేదిక ఖద్దరు ఛాందీతోను, పుష్పమాలలతోను కడురమణీయముగ అలంకరించబడింది.

గాంధీజీ తన పరివారముతో é18.30RIleš, ವೆದಿ* వద్దకు వచ్చిన వెంటనే పాలకొల్లు