పుట:Oka-Yogi-Atmakatha.pdf/813

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

777


గాంధీమహాత్ముల దస్తూరీ,

హిందీలో

గాంధీమహాత్ములు యోగదా సత్సంగ విద్యాలయాన్ని సందర్శించారు. వారు దయతో, అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ఈ కింది పంక్తులు రాశారు:

“ఈ సంస్థ నాకు ఎంతో నచ్చింది. ఈ విద్యాలయం రాట్నంవాడకాన్ని ఇంకా ఎక్కువగా ప్రోత్సహిస్తుందని ఎంతో ఆశిస్తున్నాను.”

సెప్టెంబరు 17, 1925

(సంతకం) మోహన్ దాస్ గాంధీ