ఈ పుట ఆమోదించబడ్డది
ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్చంద్ర బోసు
123
ఒక కొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్జ్వల కల్పనాశక్తిని ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతున్నది. అయితే ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని ప్రసాదిస్తోంది.”
ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్ళలో నీళ్ళు