ఈ పుట అచ్చుదిద్దబడలేదు
111
దృష్టివిచారాధికరణం
"నడికిరేయిని కలలోన నాకు నీవు
కానిపింపంగ మేల్కొంటికలతచెంది" (భారతి 2-3)
"నాదు ప్రేయసిం గూడి నేనడువ"
(పయిడిపాటి చలపతిరావు. భారతి2-11)
"భయము నాకేల యింత విశ్వమ్ములోన"
(భ.రామసొమయాజులు ఆంధ్ర హుల్డు 1-2)
"ఏట నాహృదయంబు ప్రేమించు నిన్ను" (కృష్ణపక్షం)
"విబుదులెల్లరు నన్ను విడిచిపొయినను
హితు లందరునునన్ను వేసగించినను
నాప్రేమబాగ్యంపు నవ్వువెన్నెలలు
నాపైన ప్రసరింప నాకేమిభయము"
(గిడుగు రామమూర్తి భారతి 2-11)
ఈతీరుగా వీరి దృష్టి సంకుతితమై వీరికి ఉండదగిన భావాలే మవుతున్నవి. నాజీవితం నాప్రేమ నాబావకి మనమిద్దరమైక్యమఒదామేని వీరి స్త్రీ తప్ప వీరికి మరివిశాలదృష్టే కనబడదు. లోకం వీరికి అనిచితమై కూప్యమండూకి సాదృశ్యం పొందినారు.
ఆక్షేపం
అవునయ్యా అని వారిని గురించిగాదు మరి యొకరిని మనసులొ పెట్టుకొని ఆరు అన్నట్లు వ్రాస్తున్నారంటారా?
సమాధానం
అది అసంబద్ధం వారెవ్చతో యెందుకు చెప్పగూడదు? యెందుకు వ్యంగ్యంగానైనా తెల్పగూడదు/ ఆమనస్సులొ పెట్టుకొన్నది రావణుడూ