ఈ పుటను అచ్చుదిద్దలేదు
64
మహర్షుల చరిత్రలు
మును అపరార్కము ఋష్యశృంగ స్మృతిలోని దని పేర్కొన్నది.[1] స్మృతిచం దిక “అపి నాససా యజ్ఞోపవీతార్థాన్ కుర్యాత్, తదభావే త్రివృతా సూత్రేన" అన్నవచనము ఈ స్మృతిలోని దని పేర్కొన్నది. సమగ్రమగు స్మృతి యింకను లభింపవలసియున్నది.
ఋష్యశృంగుఁడు మహోత్తమతపశ్శాలియై శ్రీరామాదుల లోకమునకుఁ బ్రసాదించిన పరమపుణ్యాత్ముఁడు కావున నాతని నామస్మరణ మతిపవిత్రము.
- ↑
"పూర్వనష్టం తు యో భూమి మేకశ్చేదుద్దరేత క్రమాత్
యథాంకంతు అతంతేన్యే దత్త్వాంశంతు తురీయతమ్.“