ముప్పదియారవ ప్రకరణము.
195
ద్వారా ఈవిశ్వచక్రము నడుచుచున్నదో ఆపరమ దైవమునదీమహీ -యనీ, *[1]
ఈసమస్త జగత్తును ప్రాణ స్వరూపుడగు పరమేశ్వరునుండి నిస్సృత మైనది.
ప్రాణ స్వరూపుడగు పరమేశ్వరుని అవలంబన చే నడుచు చున్నది. " +[2]
ఈ దేవత, ఈ విశ్వకర్మ, ఈమహాత్ముడు సర్వదా లోకుల హృదయములలో సన్ని విష్ణుడై యున్నాడు ”***[3]
ఈమూలతత్వము యొక్క యీఅప్రతిహత సత్యములు ఋషీ శ్వరుల పవిత్ర హృదయముల ఉచ్ఛ్వాసములు.
సమ్ముఖమందున్న వృక్షమును చూచుచున్నాము, స్పృశించు చున్నాము. కాని ఆవృక్షము ఏ ఆకాశము ! Space ) సందున్నదో ఆయాకాశమును మనము చూడజాలము, స్పృశింప జాలము. కాలాను సారముగ వృక్షమునకు శాఖలు బయలు దేరును, పల్లవములు ద్భవిం చును, పుష్పములు ఫలములు చూపట్టును. ఇదంతయు మనము చూడగల్గుచున్నారము. గాని దానిలో నుండు కాలసూత్రమును చూడజాల కున్నాము. వృక్షము, ఏ జీవనశ క్తి ప్రభావమువల్ల వేళ్ళనుండి రసము నాకర్షణచేసి తాను పుష్టి నొందుచున్నదో, ఏశక్తి దాని పత్రముల యొక్క ప్రతినాళము నందును పనిచేయు చుండునో, ఆశశక్తి ప్రభావ మును మనము చూచుచున్నాము. కాని ఆశక్తి నిమాత్రము మనము చూడజాల కున్నాము. ఏ విజ్ఞానమయ పురుషునివల్ల వృక్షము
+
+ “