పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

నెలకొల్పుదుమని ధైర్యమిచ్చు ఎవ్వారికినను విధే యులైయుండ సిద్ధపడియుండిరి. రజు లేకఓవుటవలన గలుగు నష్టములు మహాబారతమునందలి శాంతిపర్వములోని 6-7-6-8 అధ్యాయములలోగూడ వర్ణింపబడినవి. ఈ వర్ణన రామాయణములోని వర్ణనయంత రమ్యముగా లేకపోయినను, ఎక్కువ ప్రత్యక్షముగా గానవచ్చుచున్నది. అచ్చ్ట్ నిట్లున్నది. "రాజు అసలే లేనట్టిగాని దుర్బలుడుగనున్నట్టిగాని దేశమునుజయించుటకై సమర్ధుడగు మనుజు డెనడేని కోరుచుండెనెని జనులాతనికి స్వాగతమిచ్చుటయే మంచిది. ఏలయన, అరాజకదోషములకంటే భయంకరములు మరేవియు లేవు. అతడుసంతసించెనేని అంతయు బాగుగానడుచును; ఆగ్రహించెనేని అతదు సర్వనాశనముచేయును. తిప్పలపెట్టక పాలిచ్చు ఆవును బాధింతురు." $ రాజ్యాంగమునందు రాజునకు ఆలోచనచెప్పు నధికారము తమకు గలదను మాటను జనులెట్లు మరచిరో మనకిఛట్ స్పష్టముగా గానవచ్చుచున్నది. జనులు తమ్ము దాము బలవంతుడగు వానికి పాలివ్వవలసిన యావులుగా భావించిరి. ఈవిధముగ క్షత్రయుగాంతము


$అధచెరభినర్తేత, రాజ్యార్ధి బలవత్తర: అరాజకాణిరాష్త్రాణి హత వీర్యాణివాపున ॥ప్రత్యర్గమాభిపూజ్యస్య: దేవదేవనుపశ్యెత సమగ్రంధఇంబవేత్॥బలనాన్ హిప్రకుపిత: కుర్యాన్ని శ్శేషతామసి॥భూయాంసంలభదేక్లేశం యాగౌర్బంతిదుర్దుహ । అభయాస్తదుహా రాజన్నైనతాం వితురంశ్యపి॥శాంతి: