పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వివరించియున్నారు. కూరగాయల ప్రసక్తిపలుతావుల గాలదు. కాని యవియెట్టివో వ్రాయలేదు. ఉల్లిగడ్దలు, వెల్లిగడ్దలు సాధారణముగా పంజాబునందుమాత్రము వాడుకయందుండెనని యిదివఱకే చెప్పి యున్నాము. ఇవి మధ్యదేశమువారికి నిషిద్ధములుగా నుండెను. పాలు అందఱును ఉపయోగించుచుండిరి. పాలవలన తయారగు వస్తువులన్నిటిలోఉత్తమపదార్ధముమునేయి యేయని 'ఘృతంశ్రేయో ఉరశ్చిత: ' అను వాక్యమువలన దెలియుచున్నది.

                         -----