పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారు యాహారము.

మలినపదార్దములలో జన్మించు పురుగులను, విషమును బ్రాహ్మణులు తినగూదదు. పొలసులేని చేపలను, తాబేళ్ళను తిస్పకప్పలవంటి చతుష్పాత్తులగు జలచరములనుగూడ వారు భుజింపగూడదు. భాసములను, హంసలను, సువర్ణములను, చక్రవాకములను, ప్లవములను, కొంగలను, కాకులను, మద్గులను, గ్రద్దలను, శ్యేనములను, గుడ్లగూబలను, మాంసమును భక్షించు నట్టి పదునైన పొడుగుపాటి కోరలుగల చతుష్పాత్తులను, రెండు దంతములుగట్టియు నాల్గుద్ంతములుగట్టియు పక్షులను వారు తినగూడరు." దీని తరువాత, తక్కిన విధములగు మాంసములను బ్రాఃహ్మణులు తినవచ్చునని చెప్పబడియున్నది. ఇట్టి యనుకూల ప్రమాణము లుండినప్పటికిని క్షాత్రాయుగాంతము నాటికి హింద్వార్య్హులును, మిశ్రార్యులును పూర్వాచారపరాయణులగు క్షత్రియ్హులుతప్ప తక్కిన వారందరును, క్రమమముగా మాంసాహారమును మానివేయుచుండిరి. అధ్యాత్మికజీవనము కల వారు మాంసమును త్యజించి తీరవలయునని విధానముండింట్టు కాన వచ్చుచున్నది. "మాంసాహరమును మధ్యపానమును మానవునకు సహజములగు కోరికలు కనుక వానిని వాడుకొనవచ్చును. అయినను వానిని వదలిపెట్టుట మహాలాభ ప్రదజ్ము" *అని మ


శ్యేనోలూకాంతధైవచ॥ క్రవ్యాచాంష్త్రిన సర్వే చతుష్పార్పక్షిణశ్చయే యేషాంరోభయతోదంతా, చతుర్ధంష్ట్రాశ్చసర్వశ్:॥ మృత్తికా ' విషమ అనువానికి, 'నేల 'విషము అని అర్ధమువ్రాసినాము వీనినిజమైన భావమేమో తెలియదు.

నమాంసభక్షణేరోషా, నమద్యంంచమైధునే, ప్రవృత్తి నేషాభూతాజాం వృత్తిస్తుమాఫలా॥