పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

డేవిడ్సు వ్రాసియున్నాడు. ఇట్టివారమున కాధారమేమనగా, బుద్దుని కాలమున రచింపబడిన పైగ్రంధములలో చెప్పబడియున్న 16 రాజ్యములలో ఒక రాజ్యముమాత్రము వింధ్యకు దక్షిణమున గోదావరితీరమునుండినట్టు చెప్పబడియుండుటయట. "ఆగ్రంధములలో దక్షిణహిందూస్థానము, లంకాద్వీపము, పేర్కొన బడియుండకపోవుటే కాత గంగానదికి తూర్పుననున్న వంగ, ఒరిస్సా దేశములుకూడ లేవు; దక్షిణాపధమురాలేదు. "దక్షిణాపధమునకు వారువచ్చుట నికాయముల కాలమున సంభవించినది." "వ్నయ" గ్రంధమునందు "భరుకచ్చ" పేరును, "ఉదన" గ్రంధమునందు "సుష్పరక" పేరును వచ్చినవి" "రామాయణీయప్రాముఖ్యతగల దక్షిణహొందూదేశమును గుఱించియు లంకాద్వీపమును గుఱించియు ఉల్లెఖనమే లేకపోవుటయు, ఆర్యులపురోగమనము అంతపరిమితముగా నుండునదియు ఆలోచింపదగిన యంశములైయున్నవి" $ అని రైసుడేవిడ్సువ్రాసెను.

   పైవాదము మామనస్సునకు అసంగతమైనదిగా దోచుచున్నది. బుద్దునికాలపు ఒకగ్రంధమున పేర్కొనబడిన 16 రాజ్యములలో చెప్పబడనిరాజ్యము ఆకాలమున రెండుమారులు వచ్చియున్న షోడశమహారాజుల పేళ్ళలో లెని మహారజెవ్వడు పురాతన హిందూదేశమున నుండలేదనువదము వంటిది. పూర్వ కాలపు గ్రంధములందువచ్చిన యిట్టిపేళ్ళపట్టికలుఇ సమగ్రమమై నవియని యూహించుటకు కారణము కానరాదు. అగ్ర

$ Buddhist India by Rhys Davids.