ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయ భాగము 131
బడినఁ గథ నెఱ్ఱలువా అని రైుక్యమును వహించి స్వారస్యముగ నుండు . కళాపూర్ణోదయములో రాజవర్ణనఁ జేయలేదు, ప్రభావతి లోను జేయలేదు. ఇందులకు గతంబేమి యొక్కో! బహుశః గ్రంథా ది ని రెంటియందు ను రాఁ దగిన మహాత్ముఁడు కృష్ణుఁడు. ఇతCడు సుప్రసిద్ధుఁడు గావునఁ గవి యతనిగూర్చిన ప్రస్తావనము లనావశ్య క్షములని విరమించెనో ! యో జింపుఁడు, తెలిసిచేసిన మనకేమి ? తెలియక చేసిన మనకేమి ? పాకము బాగున్న నా మోదించుటయే సరి. కథా ప్రారంభముననే యెంత వడిగా నెన్ని పాత్రముల బ్ర వే శింపఁ జేసి నాcడో తలపోసి యానందాశ్చర్యముల భరింపఁడు ! ఉపద్యానవనములో కల భాషిణి చెలికత్తెలతో (గూడి డోలా విహారంబు సల్పుచుండఁగా నారదునితో నా కాశమార్గంబునఁ బోవుచుండు మణి కంధరుడు .
"మ. తమిఁ బూఁ దీఁగల దూఁగు టుయ్యెలలఁ బంతాలాడుచుం దూఁగు నా కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతలయంఘ్రుల్ చక్కఁగాఁజాఁగి మిం టి మొగంబై చనుదెంచు ఠీవి గనుఁగొంటే దివ్యమౌనీంద్ర నా క మృగీనేత్రల మీఁదఁ గయ్యమునకుం గాల్చాచు లాగొప్పెడిన్." (కళా. ఆ. , ప. 147)</poem>
<అని ప్రశంసించిన ప్రకారము సరి గాదని నారదుండు</poem>
మ. భళిరా సత్కవి వెదు నిక్కమతగన్ భావింవ నీవన్న య టైల ప్రాయంపు మిటారిక తైల బెడంగే నెందునుం గాన, వా రలడోలాచలనోచ్చల చ్చరణముల్ తైవిష్టపస్త్రీల యో దలఁదన్నం జనునట్లు మించెననినన్ దప్పేమి యొప్పేయగున్ (కళా. ఆ. 1, ప. 148)
</poem>
"క. అని పలుకునపుడు నికటం
బున నలకూబరుఁడు దాను మొగిలు మఱుఁగునన్
ఘనమగు దివ్య విమానం
బునఁ జనుచున్ రంభ విశదముగ నది వినియోన్."
(కళా. ఆ. I, ప. 150)
ఆది నే యీ రీతి నైదు గుర నెదుర నిల్పుటయగాదు. మూట మాటకును గథ పెరుగునట్లు చేయు మాహాత్మ్యమున సూరన నిస్తు లుcడు. ప్రథమాశ్వాసము ముగియు సరికి కథామధ్యమున మునిఁ