ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీకృష్ణుని రాయబారము
287
మీదుర్యోధను శౌర్యసాహసములన్ మేమెల్ల వీక్షింపలే
దే దెల్లమ్ముగ ఘోషయాత్ర, మఱి యింకేలా నుతింపంగ వా
గ్వాదంబుల్ బలియంగ నేమిటికి వక్కాణింపుమీ వృద్దరా
జాదుల్ పల్కిన తేరమాటలను మాయన్నయ్యశాంతింపగన్.
[ఈకావ్యము అసంపూర్ణము. 215 పద్యములు వ్రాయఁబడియుండినవి.)
- ___________