ఈ పుట ఆమోదించబడ్డది
268
కవికోకిల గ్రంథావళి
[ఇది 110 పద్యముల కావ్యము పుస్తకము ఎప్పుడు ఎక్కడ పోయినదో తెలియదు. ఈకావ్యమును వ్రాసిన కొన్ని దినములకు పిశుపాటి శేషాచలశాస్త్రులవారికి కొన్నిపద్యములు చదివి వినిపించితిని. వారు పై రెండు పద్యములను మెచ్చుకొనిరి. ఆపద్యములను మరల మరల చదివి కంఠగతము చేసికొంటిని. అవి నేఁటికిని జ్ఞప్తియున్నవి.]
- __________