పుట:Kasiyatracharitr020670mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 30-306 పుటలు దువులను స్థావరములనీన్ని చెప్పి తాము సాత్వికముగా తమ మత బోధన చేయుచున్నారు. హిందువులు తమ మతము శ్రేష్ఠ మయినందున పెరులకు బోధించి తే నాగు గ్రహించచాలరు గనుక వారికి చెప్పమనిన్ని నిజమునుకొనని వారు పరులకు బోధింతురనిన్ని అనుచున్నారనే కథనున్ను ఫుల్లమామిడి పండుకున్ను తీయమా మిడిపండుకున్ను భేదమున్నట్టు 7హ్మణునికిన్ని యితర వణా? లకున్ను 'భేదము యీశ్వర కల్పిత మునిన్ని వ్రాసియున్నది. 3FZ- 9FF 3. యిందులో పాత్మ ఆత్మ అంతరాత్మ పర మాత్మల యొక్క స్వరూపములను బలభద్రుడు సుభద్ర జగన్నాధ స్వామి సుదళ న మూతి" అనే నాలుగు బింబాలుగా ఏర్పరచి యున్నదనిన్ని అన్నము బ్రహ్మస్వలాపమయినదని లోకులకు తేలి సేకొరకు యిచ్చట జాతి నియమాలు లేకుంజ ప్రసాద స్వీకారము విధింపబడియున్న దనిన్ని చెప్పియున్న ది. 3. యిందులో అధర్వణ వేదము తక్కిన మూడు "వేదములనల్ల పుట్టిన జీ గాని స్వతం ఈము కాదని చెప్పియున్న ది. -F యిందులో మనసుకు దుఃఖములు నిష్పత్తించి సుఖము కలగవలెనని చేయ సొరంభింపబడిన సురాపానము హెచ్చివున్న . బుద్ధిన్ని సళించేటందుకు 'హేతువై నదనిన్ని స్త్రీలకు పురుషులపై మోహము జనించుటకు సరిచయ మీ కారణమునిన్ని యిందుకు దృష్టాంతముగా అన్ని నస్తువులతోనున్ను సంబంధింప చేయుచున్నదని యింగ్లీషు గారు చెప్పిన నీతి వాక్యమున్ను నాయబడియున్నది. Sor యిందులో పొంతి భేది మొదలయిన రోగములు అనేకులకు సంభవించుటకు కారణమేమం ఓ నొకనికి ఆ వుపదవము ప్రాప్తించగానే సన్నిహితులు దిగులు పచుటవల్ల పోరికన్ని ఆ వుపదవము సంభ వించుచున్నదని చెప్పి యున్నది. 333 యిందులో ఈశ్వరుడు తల్లిదండులవలె ప్రత్య శముగా రక్షింపుచునున్నా ప్రత్యక్షము = కావలె నని తపస్సులు చేయడము వెలి తన మని చెప్పియున్నది. ది. 30 930 వొ యింట 370 143 Bes