పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మము ప్రకారము పిల్లలు 16 ఏళ్ళ వయస్సున ఉన్నత పాఠశాలలో చేరి, అబిట్యూరియెంటన్ (Aabiturienten) పరీక్ష ప్యాసై విశ్వవిద్యాలయములలో చేరవచ్చును. ఈ మాధ్యమిక పాఠశాలలోని పై తరగతులలో నాలుగు తరగతులున్నవి. పిల్లలు వాటిలో ఏదో ఒక భాగములో చేరవచ్చును. ఒక మాధ్యమిక పాఠశాలలలోని పై తరగతియొక్క పాఠక్రమము ఈ క్రింద చూపబడినది.-

34