పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము 20

జీతములు , ఫించనులు,

జర్మనీ లోని ప్రభుత్వోద్యోగులందరున్ను , ఏశాఖలో పనిచేస్తున్న వారైనా పన్నెండు తరగ తులుగా ఉంటారు. ఒకొక్క తరగతిలోని వారం దరికీ ఒకేరీతిగా జీతములిస్తారు. ప్రాథమిక పాఠశాల లో పాధ్యాయులకు సంవత్సరమునకు 120 పౌనులనుంచి 200 పౌనులవరకున్ను, మాధ్యమిక పాకశాలలకోని నాచిక 120 పౌనులనుంచి 230 పౌనులవరకున్ను జీతాలిస్తారు. ఈ పాకశాలలలోని ప్రధానోపాధ్యాయులకు మరి 50 పౌనులు ఎల వెన్సుఇస్తారు. ఉన్న త పాఠశాలల లోని ఉపాధ్యాయులు ఓబర్ లెహ్రర్ (Ober In liter) అనిన్ని ఓబర్ స్టూడి యేన్ రాట్ ((}ber Studiarrat) అనిన్నీరెండు తరగతులుగా ఉంటారు. యుద్దానికి పూర్వము ఈ రెండో తరగతి వారిని ప్ర ఫేసర్లని పిలిచే వారు గాని ఇప్పుడా పేరు తీసి వేసినారు. విశ్వవిద్యాల యాలలోని పెద్ద అధ్యాపకులను మాత్రమే ఇప్పుడు ప్రఫేసర్ల ని పిలుస్తారు. ఉన్నత పాఠ శాలో పాధ్య

175