పుట:Jarmanii-Deisha-Vidyaavidhaanamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మించిన ఒక దున్ను, విద్యార్థులే ఎంచుకొన్న ఒక డున్ను, మొత్తము ఎనమండుగురు సభ్యులున్నారు, దీనికి ప్రభుత్వము వారు సంవత్సరమునకు 2,000 పౌనులు గ్యాంటు ఇస్తారు. ఇల్లుకట్టు కొనడానికి పురపాలక సంఘమువారు ఉచితముగా స్థలమిచ్చి ఇల్లు కట్టడమునకయిన మొత్తము సొమ్ము లో రెండువంతులు ప్రభుత్వము వారిచ్చినారు. తక్కినవంతు కమిటీవారు చందాలమీద వసూ లు చేసినారు. దీనిలో 800 మంది విద్యార్థులకు వసతి ఉన్నది. విద్యార్థికి ఖర్చు మోతాదుగా ఉన్నది. ఒకొక్క-నికి నెలకు బసకు భోజనమునకు 2 పౌనుల నుంచి 5 పౌను. అవుతుంది. పిల్లల తలిదండ్రుల స్థితిగతులను బట్టి ఇచ్చుకోవలసిన సొమ్ము భేదిస్తూ ఉంటుంది. నూటిలో 50 మందిని తక్కువ సొమ్ముకు చేర్చుకొంటారు. నూటికి 20 మంది నెలకు 2 పానులు మాత్రమే చెల్లిస్తారు. గదు లన్నీ ఒక టేరకముగా ఉంటవి.; భోజనము కూడా ఒక్కటే. ఈహాస్టలు విశ్వవిద్యాలయము మునుంచి అయిదు మైళ్ళ దూరములో ఉన్నది. కానీ ఇ

118