ఈ పుట ఆమోదించబడ్డది
85
ధ్యానిబుద్ధప్రతిమ
ఉ.ఆసలఁబోనడంచి విషయాదిశరీర సుఖంబులన్ నిరా
యాసమునన్ ద్యజించి పరమార్థ మెఱుంగమనంబలంచి, వి
శ్వాసమునించి సర్వసమభావము నెంచి విశుద్ధతన్మయా
భ్యాసముఁబెంచి, దివ్యపరమావధిఁజూ పెడునీదు మూర్తియున్.
85
ధ్యానిబుద్ధప్రతిమ
ఉ.ఆసలఁబోనడంచి విషయాదిశరీర సుఖంబులన్ నిరా
యాసమునన్ ద్యజించి పరమార్థ మెఱుంగమనంబలంచి, వి
శ్వాసమునించి సర్వసమభావము నెంచి విశుద్ధతన్మయా
భ్యాసముఁబెంచి, దివ్యపరమావధిఁజూ పెడునీదు మూర్తియున్.