పుట:Haindava-Swarajyamu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

భారతభూమిస్థితి: రైళ్లు


లకు పూర్వమునాటి భారత భూమికి అన్వయించుచున్నది. ఇప్ప టి మన భారతభూమిలో మహమ్మదీయులు, పారసీలు, క్రైస్త వులు అందరున్నారు. వీరంద రొకజాతి యెట్లగుదురు? హిందు వులు మహమ్మదీయులు ప్రాత వైరులు. మన లోకోక్తు లే అందుకు నిదర్శనములు. హిందువులు తూర్పుకు తిరిగిన మహమ్మదీయులు పడమటికి తిరుగుదురు. వారిని వీరు విగ్రహారాధకులని నిరసిం తురు, హిందువులు గోవును పూజింతురు. మహమ్మదీయులు సంహరింతురు. హిందువులు అహింసతత్వము నంగీకరింతురు. మహమ్మదీయులంగీకరింపరు. ఈరీతిగా ప్రతివిషయములో భేద ములు కలవు. భారత భూమి ఒక జాతి యెట్లు కాగలదు?