45
భారత భూస్థితి.
నుండి మనల సంరక్షిం చి మగతనము లేనివారిని చేసిన ఈ
స్థితులకంటె పిండారీలతో .. పోరాడుచుండుటయే 'మెరుగుగా "
నుండియుండును.పౌరుష విహీనమగు సంరక్షణ కంటే భీలుల
బాణము వేటున చచ్చుటయే నామట్టుకు నాకు అనుకరణీయము.
అట్టి సంరక్షణ లేనికాలమున భారతభూమి శౌర్య సంపన్న మయి
యుండినది. హైందవులు పిరికి వారని వ్రాసిన మెకాలే అజ్ఞాన
మును ప్రకటించెనుకాని మరియొకటి కాదు. అట్టిదూషణకు
హైందువులు పాత్రులు కారు. మొరటు అడవిజాతులును వ్యాఘ్ర
ములు తో డేళ్లును నిండినయరణ్యములను కలభూమిలోని
మానవులు పిరికివా రైనచో ఎన్నడో కలికమున కైన కాన
రాకపోవుదురు. మీరెప్పుడైనను చేలదగ్గరకు పోయినారా? నేడు
కూడ మన రైతులు యిగా చేలలో సిర్భయముగా పండు
కొందరు. ఇంగ్లీషువారు, మీరు, నేనేమైన వారు నిద్రించు
చోట నిద్రింపజాలము.. శక్తి భయము లేమి ననుకరించును. దేహ
ములోనుండు మాంసము రక్తముల ననుకరింపదు, స్వరాజ్యము
కోరునట్టి - మీకంది. " ను నేనొక్క విషయము స్మరింప జేయ
వలసి యున్నాను. నా లు, ఈపిండారీలు, ఈ ధగ్గులు, ఈఆసా
మీలు, అందుకు ,దేశస్థు లే వారిని జయించుట మీపని
నాపని.. మనసోదరలకే మనము భయపడుచుండు నెడల మన
యాదర్శము చేసుటకు మనమర్హులమే కాము.