పాత్రలు
1. అగ్నిహోత్రావధాన్లు: - కృష్ణారాయపుర మగ్రహారము కాపురస్థుడు.
2. వెంకటేశము : - అగ్నిహోత్రావధాని కుమారుడు
3. గిరీశం : - వెంకటేశమునకు చదువుచెప్పునయ్యవారు.
4. కరటకశాస్త్రులు : - వెంకమ్మ తోడబుట్టినవాడు.
5. లుబ్ధావధాన్లు : - రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక బ్రాహ్మణుడు
6. రామప్పంతులు : - రామచంద్రపుర మగ్రహారము కాపురస్థుడగు నొక లౌక్యుడు.
7. సౌజన్యరావుపంతులు : - ప్లీడరు.
8. భీమారావు పంతులు : - ప్లీడరు.
9. నాయుడు : - ఏజెన్సీకోర్టు వకీలు.
10. కరటకశాస్త్రుల శిష్యుడు : - డెప్యూటీ కలెక్టరు, హెడ్కనిష్టీబు, బైరాగి, శూద్రులు, దుకాణదారు, కలక్టరు కచేరి గుమాస్తాలు, బ్రాహ్మణులు, బంట్రౌతులు మొదలుగు వారలు.
1. వెంకమ్మ : - అగ్నిహోత్రావధాని భార్య.
2. బుచ్చమ్మ : - అగ్నిహోత్రావధాని కూతురు.
3. మీనాక్షి : - లుబ్ధావధాని కూతురు.
4. మధురవాణి : రామప్పంతులుంచుకొనిన సాని.
గురుజాడలు
129
కన్యాశుల్కము - తొలికూర్పు