Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

19 అంధ్ర దేశ గ్రంథాల/ య సంఘము . 7. గ్రంధాలయ సర్వస్వ ప్రకటనశాఖ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు అయ్యంకి వెంకటరమణయ్య గారు ఈశాఖయొక్క ప్రత్యేక నిబంధనలు: సంపాదకులు 1. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపక్షమున పత్రికను ప్రకటించవలెను. 2. దీని లెక్కలను ప్రత్యేకముగ నుంచవలెను. 3. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘసభ్యులలో రుల చందానిచ్చువా రందరికి ఈ పత్రిక ఉచితముగా 4. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు రు 3 లకు తక్కువ కాని చందాయిచ్చు ప్రతిసభ్యు డొక్కింటికి గ్రం థాలయ సర్వస్వశాఖకు కర్చులకుగాను రు 2 లు జమ కట్టుచుండవలెను. 5. ఈ శాఖకు సంబంధించిన అచ్చు, ప్రకటన, ఉద్యో గుల నేర్పరచుట, జమాకర్చులు చేయుట మొద 15 లగు అన్ని ఏర్పాటులువ గైరాలు యావత్తు ఈ శాఖ. వారే నిర్వహించవలెను. 6. ఈ శాఖయొక్క కర్చులకు గాను ఆంధ్రదేశ గ్రంథా- లయ సంఘము వారు సంవత్సరమునకు రు 600 లు ప్రత్యేకము విరాళముగ జనరల్ ద్రవ్యములో నుండి యిచ్చుచుందురు. 7. పైని వివరించిన రు 600 లును, ప్రతిసభ్యునకు గం థాలయ సర్వస్వము పంపుటకు ఇచ్చు రు 2 లు, ప్ర కటనద్రవ్యము, ఇందునకు ఇచ్చు ప్రత్యేక విరాళము ఈ శాఖయొక్క ఆదాయము, ములు 8. గ్రంథాలయ సర్వస్వమునకు వచ్చుద్రవ్యములో మిగిలి నది ఈపనికై ప్రత్యేక నిధిగా ఉంచవలెను. 9. ఈ శాఖాసభ్యుల నిర్ణయము ననుసరించి ఈశాఖవారు తమలోనివారికి గాని, ఇతరులకుగాని గౌరవభృతుల నీయవచ్చును. 10. అవసరమును బట్టి ఉచితముగా పంపుపత్రికలను ఈ శాఖవారే నిర్ణయింపవచ్చును. హరిసర్వోత్తమరావు, అధ్యక్షులు 10-3-1936 ఓమ్. బెజవాడ నగర గ్రంథాలయ సంఘము, బెజవాడ. బెజవాడ నగర గ్రంథాలయ సంఘ చతుర్ధ వార్షికోత్సవము ది 8-3-36 ని, బెజవాడ రామ మోహన ధర్మ గ్రంథాలయభవనమున మద్రాస్ మేయరు జనాబ్ అబ్దుల్ హమీద్ ఖాన్ B. A. M. L. C. గారి యాజమాన్యమున జరిగినపుడు కార్యదర్శి మల్లెల శ్రీరామమూర్తి గారు చదివిన నివేదిక. నేటి కాలమున ప్రజల విజ్ఞానాభివృద్ధికి గ్రంథా లయము లత్యంత సహకారముగ నున్నవని ఎల్ల రంగీకరించిన విషయము. భారతవర్షమున గ్రంథా లయోద్యమము దినదినాభివృద్ధి గాంచుచున్నది. అందు ఆంధ్రదేశము ఇతర రాష్ట్రములకంటే ముందంజ వేయుచున్నది. ఆంధ్ర దేశ గ్రంథా . లయ సంఘముద్వారా గ్రంథాలయోద్యమము తెనుగునాట వృద్ధిగాంచుచున్నది. జిల్లా సంఘ ములు, తాలూకా సంఘములు ఏర్పడి పల్లెలలో ప్రచారము చేయుచూ ప్రజల విజ్ఞానమును పెం పొందజేయుచున్నవి. అట్లే పెద్ద నగరములలోకూడ ప్రత్యేక నగర గ్రంథాలయసంఘములు స్థాపింప బడి గ్రంథాలయోద్యమాభివృద్ధిచేయు టా వశ్యక మైయున్నది. ఆకారణముననే ౧౯౩౨ వ సంవత్సరమున బెజవాడ నగరమున ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ అయ్యంకి వేంకటరమణయ్య పంతులుగారిచే ఈ సంఘము స్థాపింపబడి యథాశ క్తిని పని చేయుచున్నది. ఈ సంఘమును స్థాపించుటలో గల ముఖ్యోద్దేశములు. .