ఈ పుటను అచ్చుదిద్దలేదు
41. అమృతకవి శ్రీశైలంభాగవతార్ గారు:-
వెదురుపాక (తూ.గో) వీరు వయలిన్ విద్వాంసులు కధ సంగీతప్ర్రాముఖ్యతతొ నడుస్తుంది. భారత రామాయణక్ధలు, విదికధలు పలుచోట్లచెప్పి మంచి కధకులుగా కీర్తిగడించారు. మైక్ లేకున్నా వినిపింఛెటంతటి గభీరతాత్రం.
42. గాజుల దాసుగారు:-
వీరిస్ఫగ్రామం అరికిరేవుల (తూ.గో) వీరి ఆసలుపేరు నాగేశ్వరరావుగారు. వీరు పూర్వం గాజులవాపారం చేసేవారు. అందుకని వీరిని గాజులదాసుగారని పిలిచేవారు. దేశంలోపలుగ్రామాల్లో కధలు చెప్పేరు. తిరుపతిదేవస్థానంలోకూడా అడపాదడపా కధలుచెబుతుంటారు. భారత రామాయణభాగాలు విదికధలుగా చెబుతారు.
43. దువ్వూరి సుబ్బారావుగారు:-
కాకినాడా. కధకులు. మంచి హార్మోనిష్టు. ప్రమీలార్జునీయం, హనుమత్సందేశం, సతీసుమతి, మారుతిచిటికలు, తులసీజలంధర కధలుచెప్పేవారు. వీరికధలలో "మారుతిచిటికెలు"కధ పేరెన్నికగన్నది.
44.శ్రీ తణుకు విశ్వనాధ భాగవతార్ :-
కాకినాడ. రామాయణం, బ్రహ్మంగారిచరిత్ర వారాలతరబడిచెబుతారు. సంగీతవిద్వాంసులు. జానాకర్షకంగా కధలు చెబుతారు.
45. తణుకు ప్రభాకరంగారు:-
సామర్లకోట. బ్రహ్మంగారి కధచెబుతారు. కధ సంగీతపరంగానూ సాహిత్యపరంగానూ ఉం'టుంది.
46. శ్రి కొచ్చెర్ల రామకృష్ఠ భాగవతార్ :-
భీమవరం. నలదమయంతికధక్ వీరు పెట్టిందిపేరు. సంగీతసాహిత్యాలు సమానంగా పోషిస్తారు.
47. అర్జునదాసుగారు:-
ముమ్మిడివరం (తూ.గో.). దీక్షితదాసుగారి శిష్యులు. అన్ని కధలూ చెబుతారు. చాలామందిశిష్యుల్నితయారుచేశారు.