పుట:Garimellavyasalu019809mbp.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బట్టియే ఆంధ్రుల్కు హక్కులు గలవని తేటపడుచున్నది. గత మద్రాసు నగరచరిత్రను చూసినా ఇప్పుడందులో గల ఆంధ్రసంస్థల ప్రాబల్యమును చూచినా, నగరాభివృద్ధికి ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయమెంత పోషకమైనదో పరిశీలించినా, ఆంధ్రులకా నగరంపై హక్కులు లెవని వాదించగల మూర్ఖులుండబోరు.

    అతితే, పట్టాభి గాని పదజాలమునకు అర్ధము "సర్వ హక్కులు ఆంధ్రులకే అను వాదమును వర్జించవలెనని మాత్రమే అగుచున్నది. ఈ మాత్రం ఒక్క ఆంధ్రులపట్లనేగాక తమిళులు, కన్నడులు, మళయాళీలు మొదలగు ఇతర వర్గాల వారి పట్ల గూడ వర్తించవలెను. మద్రాసు నగరాభివృద్దియు, తత్పలమును కెవలం అరవల దొక్కరిది మాత్రమేయై యుండవలననిన్నీ, అది రవ రాష్ట్రమునకు మాత్రమే రాజదాని కావలెనన్నిఅరవలు విపరీత వాదం  చేస్తున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక పాఠమును నేర్పవలసింది. ఆంధ్రులు మొదలగు వారికి కాక కేవలం అరవలకు మాత్రమే.
      మద్రాసును మిశ్రమ భాషా రష్ట్రంగా మార్చి తీరాలి. అయినా ఇది పూర్వ్గపు గ్రీకు సిటీ స్టేటుల యుగ్ం కాదు. ఒక్క నగరమెప్పుడూ ఒక రాష్ట్రమై స్వయం సమర్ధం కాజాలదు. మద్రాసు చుట్టూ అనెక తెలుగు అరవ మిశ్రమ ప్రాంతాలున్నవి. చెంగల్పట్టు జిల్లా మొదలగు ప్రాంతాలన్నిటినీ చేర్చి ఒక రాష్ట్రముగా చేయవలెను.
శాస్త్రిగారి విపరీతవాదం
 శ్రీ టి.ఆర్. వెంకటరామశాస్త్రిగారివంటి నిదాన పురుషుడు భాషాప్రయుక్త రాష్ట్రములు లోగడ యెన్నడూ లెకుండెనవి. కనుక ఇప్పుడునూ అవసరం లెదని చెపినట్లు జులై 11 వ తేదీ ఇండియన్ ఎక్సుప్రెస్ లో ప్రకటించబడింది. ఆనాటి రాజుల పాలకుల సత్సంస్కృతిపరిశోభిత విశాలభావపాలనలో అట్టి అవసరం లేకుండెనని నేనునుజ్ ఈ వ్యాసంలో చెప్పితిని. కాని బ్రితిషువారి మూలంగా ప్రవేశిజ్ంచిన పరభషా ద్వేషతత్వం నేటికిని  మద్రాసు నగరంలోను, ఉత్కళ, గంజాం మండలములోను, విజృంణ్భిచు
గరిమెళ్ళ వ్యాసాలు