పుట:Ecchini-Kumari1919.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రక రణము

బిచ్చ గాఁడు

మధుమంతమున నొక దివ్యమందిరములోఁ బదు నెనిమి దేండ్లడ్ల ప్రాయుము గలయువతి యొకతె కూర్చుండి యుండెను. ఆమె ముఖము పగటిపూటచందుకునివలె:గాంతిదక్కి యుం డెను. సంస్కారము లేకపోవుటచేఁ జెదరిన ముంగురులు ఫాల భాగమును గప్పుచుండెను. ఆమెకన్నులు నరకాల మేఘము వలే జలధారల ననిచ్ఛిన్న ముగాఁ గురియుచుండెను. నిరంత రమును వెడలుచున్న నేఁడినిట్టూర్పులచే బింపఫలసదృశమగు - కేమ్మాని పొగచూరి 'యుండెను. ఆమె దేహలత యెండ వేడిమిచే వాడి కొంతిదక్కినను మల్లెపూలదండ వలె నుండెను. పెక్కేల ఆయునతి స్త్రీ రూపమునొందినశోకమున లేఁ గంపడుచుండెను. ఆ దురదృష్ట వంతురాలు వేఱొక తె కాదు, ఇచ్చినకు మారియె.

ఇచ్ఛినీకుమారి బై రాగి చెప్పిన చోప్పున నా మందును దాని జపింపనారంభించెను. కాని, వెంటనే మూర్ఛక్రమ్మి యామెను జైతన్యహీననుగాఁ జేసెను. ఆమే యామఠమున నట్లే పడియుండగా రూపపతి బోయీలకును, ద్వార పాలుర క్షను ననుమానము గలుగకుండుటకై యాపట్టిసవారి నే కన్యాంతఃపురమునకుఁ గొనిపోయి కొంత సేపటికి మఠమునకు డిరిగివచ్చి యమరసింహునియాజ్ఞ ప్రకార మచ్చటికి వచ్చి మఱియొక సవారీయందు మూర్ఛాధీనయై యొడ లేఱుంగక