56
ఇచ్చనీకుమాఇ
అభయసిం గాశ్చర్యచకితుఁడై వికసించిన ముఖముతో
'అయ్యా ! అవును, సత్యమే' అని పలికెను.
బై: — నీ కార్యము విషయమై యొక యువతి నిష్క- పటచి త్తముతోఁ బాటుపడు చున్నది కాదా ? అభ: -చిత్తము, చిత్తము,
బై: నీ నామె చెప్పిన చొప్పున నడవుము. నీ కార్యము నెఱవేును.
అభ: (సంతోషముతో) నాకోర్కి యీ డేరు సని తమకు నమ్మక మున్నదా ?
బై: ఉన్నది. కాని, కష్టసాధ్యము. \ అభ: ఎట్లయిన, నెజు వేజును గదా ?
బై :తప్పక నెటు వేఱును.
అనంతర మభయసింగు బై రాగికి నమస్కరించి వెడలివచ్చెను. ఆ కాలజ్ఞులగు బై రాగులమాట లెప్పుడును వ్యర్థములు గావని యతనికి నమ్మక ముండెను. అప్పటి నుండియు నభయసింగునకు రూపవతియందు మఱింత గుఱి కుదిరెను..అందుచే నతఁడు దాని చేతిలోని కీలుబొమ్మవలె వర్తించుచుండెను.
పండ్రెండ ప ప్రక ర ణ ము
ఇచ్చినీ కు మారి
ఇచ్ఛినీకుమారి తన తండ్రి భీమ దేవునిసం దేశమును నిరసించి నందుల కానందించుచున్నను వెఱ్ఱపట్టుదలగల వాఁ