పుట:Delhi-Darbaru.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగలాయివంశానసానము.

21


యెను. నాఁటినుండి నేటివఱకును ఢిల్లీనగరము శాంతి మెయి నూతన మార్గములఁ దన కాలము గడపుచున్నది.

1876 న సంవత్సరమున యువ రాజుగ నుండి ""నిన్న నేడు గతించిన నష్టమైడ్వర్డుగారు దమసాన్ని ధ్యముచే నలంకరించిన దీనగరమునే. క్రీ|| శే|| 1877 వ సంవత్స రారంభదినమున విక్టోరియా మహారాష్టి, భరతఖండమునకుఁ జక్రవక్తినియయ్యేసనుటఁ జాటిన దీనగర మే. దాని కిరువదియారు సంవత్సరము లీవల సప్తమైడ్వర్డు చక్రవర్తి త్వము నెఱుక పఱుప రాజప్రతినిధియగు లార్డుకర్జను మహాదర్బారు చేసిన దిచ్చట నె.ఇట్టి చరిత్రముగల 'ఢిల్లీని గురించి యిఁకఁ గొన్నిసంగతులు ముందు ప్రకరణమునఁ గనుఁడు.