పుట:Delhi-Darbaru.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొగలాయివంశము.

10

నాదిరుషాహా


ప్రభువులలో ననేకులును బీదసాదలును పురాతన ఢిల్లీలోనిండ్లు గట్టుకొనిరి.. శ్రీశివాజి యీనగరమును కీ|| శ|| 1666 లోదర్శించెను. ఔరంగ జేబు బాదుషాహ కాలమునఢిల్లీపూర్వ వైభవమున నుండెడిది. ఈవంశమునందుఁ గడ పటివాఁడు మహమ్మదుషాహ. ఇతని కనంతరము సీంహాసనారూఢులయిన మొగలాయీలు నామమాత్రచక్రవర్తులు. మహారాష్ట్రులు "మొగ ల్సామ్రాజ్యము నందెక్కుడు భాగమును లోబరచు కొనుచుండిరి. ఇంతలో(1739) తయమూరులుగు సంతతి వాఁడగు నాదిర్ షాహాదండెత్తివచ్చి తయమూరుమాదిరి - యితడును గొల్లకొట్ట మొదలిడెను.సలుబడియెనిమిది దినములు పురమును దోఁచుకొని, షాహజహాను బాదుషాహవలనఁ జేయింపఁబడి లోకప్రసిద్ధి చెందిన మయూరాసనము • నితర ద్రవ్యములతోగూడ, నపహరించుకొని పోయెను. | శ | 1759 లో ఢిల్లీ