పుట:Delhi-Darbaru.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

దర్బారుల చరిత్రము.


నప్పు డామహాసభవారు ముది తాత్ములయి యఖండముగ జయ జయ ధ్వానముల సలిపిరి.

తరువాత సన్మావతులు ప్రారంభమాయెను. మొదట గవర్నరు జనరలును, నున్నత సేనా నాయకుఁడును, గవర్నరు . జనరలుగారి యధికారసభా సభ్యులును నొకరి తగువాత నొకరు చక్రవర్తిగారికి నుచితవిధము: వినమ్రులయిరి.

వీరికిఁ బిదప మొదటియతస్తు స్వదేశ సంస్థ" నాధి: పతులు విచ్చేసిరి. అందు హైదరాబాదు, బరోడా, మైసూరు ప్రభు వులు మొదటి మువ్వురు. సీ పిరుండ. దక్కు గల వారు. '

వారికి వెనుక నితదన- సంస్థానాదీశ్వరులును మాండలిక ప్రతినిధులును సధికారులును దమతమ దర్జాననుసరించి స్వా భౌమున కెఱింగిరి.

ఇది యంతయుముగిసిగి, మరికొన్ని సుదర్మములు జరిగిన తరు వాత మంగళ ధ్వానములు చెలగ ముఖ్యంమందీశ వహనుడు పార్కును (Chief herald) • ఈ క్రింది ప్రకటన చదివెను.

రాజుగారి ప్రకటన

శ్రీజార్జి మహారాజ చక్రవర్తి. మా భుత్వపు ప్రథ సంవత్సరమగు, సుంకము వేయిన్నితొమ్మన్నూట వపదప సంవత్సరపు జూలై నెల ది. 19 వ తేది గలిగి నట్టియు నవంబరు నెల ది. 7 వ తేది గలిగినట్టియు రాజప్రకటనముల మూలమున ,........................