పుట:Delhi-Darbaru.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఔరంగ జేబు పట్టాభి షేకము

371


.

ఒక వారము దినములు పండుగలు నడచెను. సొమంత రాజులును ప్రభువులును సార్వభౌమునకుఁ గొనుకల చెచ్చి యిచ్చిరి. అతఁడును వారికి నాతిథ్యమొసఁగి వారిని బిరుదులచే తను, గౌరవసూచక నస్ర సమితి చేతను, దర్జాలను హెచ్చిం చుట చేతను, ఏనుఁగులు గుఱ్ఱములు రత్న ఖచితాయుధములు మొదలుగాఁ గల బహుమాన వస్తువుల చేతను, దనియించెను.