362
దర్బారుల చరిత్రము.
“రాజు దేశమును చట్టముల ననుసరించియు న్యాయము ననుసరిం చియు పరిపాలింపఁ బ్రతిన నంగీక రించును. తదనంతర మమూల్య సుగంధ ద్రవ్యముతోఁ గాచిన నూనియచే మహామతాచార్యుఁడు రాజునడి నెత్తిమీదను, హృదయము మీఁదను అచేతుల మీఁదను సిలున ఆకారములను నిర్మించును. దీనివలన రాజుదన తలంపులను, హృదయమును, కార్యములను పరమాత్మునిపని యందే వినియోగింపుటకు సంస్కారమందెనని యర్ధము. ఇది ముగిసిన వెనుక ' మహామతాచార్యుఁడు రాజునకు న నేకవిషయ ‘ముల సం కేతించు నుపకరణములనొసంగి కిరీటము నాతని శిర ముననిడును. ఇదియె ' కిరీటధారణోత్సవము'న ముఖ్య భాగము. దీనికిఁబిదప నెల్లరును రాజునకు వినమితులయి తమనిధే యతందెలుపుదురు. రాజుతనకిరీటమును దీసియుంచి మోకా రించికూర్చుండి ఈశ్వరుని ప్రార్థించి రాజ్యమాతనివశముఁ జేసి లేచి మజుల కిరీటముంధరించును.
ఈ పైవర్ణన వలన ఆంగ్లేయ ' కిరీటధారణోత్సవము ' ‘నకుంగూడ మతవిషయిక సంబంధముగలదని విశదమగు చున్నది.
ఆవిషయమున మన దేశమునందలి పూర్వకాలపుఁ బట్టా భిషేకమహోత్సవము' తో నయ్యది తులఁదూగఁ జాలదు. పూర్వకాలమున నిచ్చటి పట్టాభిషేకములలో నుత్తమములు రాజసూయాశ్వ మేధయాగములు. అట్టి యాగములలో ధర్మ