358
మైసూరు రాజ్యము,
వారు ఆంగ్లేయసీమల ప్రజల కాశ్చర్యము గలిగించుచున్నవి. ఆర్థిక సభ జాగరూకులయి పట్టుదలతోఁ గార్యమునకు గడంగి నచో కృష్ణ రాజ ఒడయరు బహదూరుగారి మనోరథము సిద్ధించగలదు. దైవము సహాయుండగుగాక !