పుట:Delhi-Darbaru.pdf/384

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

మైసూరు రాజ్యము,


వారు ఆంగ్లేయసీమల ప్రజల కాశ్చర్యము గలిగించుచున్నవి. ఆర్థిక సభ జాగరూకులయి పట్టుదలతోఁ గార్యమునకు గడంగి నచో కృష్ణ రాజ ఒడయరు బహదూరుగారి మనోరథము సిద్ధించగలదు. దైవము సహాయుండగుగాక !