పుట:Delhi-Darbaru.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'258

బ రో ,డా రాష్ట్రము.


ఇట్లు సంస్కరింప బడినను బరోడాయందు దురభ్యా సములు పొడసూపుచునే యుండెను. రెసిడెంటు “కార్యస్థా నమునఁ గూడ నిట్టి లోపములుండెడివి. కుట్రలును మెండుగ జరుగుచు నేయుండె. వానినన్నిటి నిటవర్లింపఁ జాలము. 1847వ సంవత్సరము డిసెంబరు నెల 28న తేది సయా జిరావు ప్రాణములఁ దొరఁగె - అతని వుత్రుఁడు గణపతి రావు. గద్దెకువచ్చెను.

గణపతి రావు (1847–1856)

ఈతఁడు విద్యావిహీనుఁడు. మనోదార్డ్యము గలవాఁడును గాఁడు. అయిన నీతని యొద్ద ఒక్క సుగుణము మాత్రము డెడిది. దేశ క్షేమమున కయి ఇతరులు పక్రమించు కార్యము లకు సాయపడుచుండెడువాఁడు. కావున నీతనికాలమున భాగమందు . రెసి డెంటుగా నుండిన ఫ్రెంచి బోధల వలన నీతఁడు బాటల వేయించెను. వం తెనలఁ గట్టించెను. మార్గ ముల ప్రక్కన చెట్ల వరుసలు, నాటించెను. శిశుహత్యయు బిడ్డ లనము వ్యాపారమును దుడిచి నై చెను. తన రాష్ట్రమునందు జరిగిన దోపిడీలను విచారించి హక్కుగల వారలకు సొమ్ము నిప్పించెను. ఇట్లు పలు తెఱంగుల సభివృద్ధికిఁ దోడ్పడియెను. బొంబాయి గవర్నరుగారి కార్యస్థానమున దురాచాగము లెక్కుడయి బరోడా సంస్థానము నం దన్యాయములు జరుపుటకుఁ గొందఱకెక్కుడు వీలగుచున్న దనువా ర్తప్రబలి ఆ సంస్థాన