ఆ నంద రా వు.
251
చేయుచుండిన గాయిక వాడు సైన్యము లిల్లు వచ్చి చేరెను. వాని వ్యయమువకు గాను ఆవిగ్రహకాలమున . 39 1/2 లక్షలు వెచ్చింపఁ బడియుండెను. గాయిక వాడు సాహాయ్యసైన్య ములు' గూడ సమర రంగమున నాంగ్లేయుల. శత్రువుల నెదుర్ప ననుపఁబడియుండెను. వాని కొఱకు రమారమి 48 లక్షలు న్యయమయియుండెను. ఈకర్చులన్ని టివలన నైన" కోటి నొక లక్ష, యప్పులలో గాయిక వాడు ఈఁదజలకుండెను [1]*అట్టి సమ యమున' సయజిరావు 1816వ సంనత్సరపు సంధిని దలంచుకొని అందొక నిబంధన మేరకు ఆంగ్లేయ ప్రభుత్వమువారు - దాము గాయిక వాడు సైన్యముల సాహాయ్యమున గెలిచిన భూభాగ మునం దాతనికిఁ గొంత భాగమిత్తుమని యొప్పుకొని యుండినం దున నద్దానిననుసరించి పీష్వానుండి వారు గొనిన దేశములో నొక ముక్క నిత్తురుగాకని . వేఁడెను. కాని వారు గాయిక వాడునకు నేమియు నిచ్చుట కిష్టము లేని వారయిరి. అందుచే సయాజికి ఆశాభంగమయి మిక్కిలి సంతాపము జనించెనను టకు సంధియము లేదు. 1819 వ సంవత్సరపు నక్టోబరు నెలలో ................................................................................................