220
బరోడా రాష్ట్రము.
సేనాపతి శక్తియంతయును నీతని యంద "నిలిచియుండె. ఇట్లు
సర్వవిధముల - బలమెక్కుచుండిన సమయమున 'దామాజి'
మాళవముమీఁదికి నెత్తిపోయియుండెను.. అంతలో మోమిను
ఖాను పరలోకమున కరుగ నతని తావున ఫయా-ఉద్దీను నియ
మింపఁబడి యుండెను. అతఁడు మహారాష్ట్రుల యెడ విరోధ
భానము వహించి రంగోజి నెదిర్చి యోడించెను. కాని
దామాజి, మాళవమునుండి నచ్చిన తోడనే మహారాష్ట్రులకు
మంచి యదృష్టము పట్టెను. ఫయా-ఉద్దీను దేశ భ్రష్టుడై- పరు
గెత్తవల సె. “ పెట్లాడు. రంగోజీవశమయిపోయె. అహమ్మదా
బాదు నగరమున గాయకవాడులకు ఒక భాగము దామాజి
సోదరుఁడగు ఖండేరావుచే సంపాదింపఁ బడియె. సూరతు పట్ట
ణము విషయమున ననేకములగు నంతః కలహములు ప్రా
ప్తించుచుండి నందున “దామాజికీ' 1751 వ సంవత్సరమున నా
నగరపు వరుంబడిలోఁ గొంత భాగము ఇయ్యఁబడునట్లేర్పడెను.
రాజా 'సాగోజి' మరణముతో మహా రాష్ట్రమున శక్తి యంతయును పీష్వా “బాలాజి' చేతులలోనికిఁ బోయెను. పునహా మహా రాష్ట్ర సామ్రాజ్యమునకు రాజధాని యయ్యెను. రాణీ సావిత్రీబాయికిని ' బాలాజి' కిని బద్ధవైరము. ఆమె కొల్హా పురపు రాజుగ నుండిన ‘సాంభాజి' కి మహారాష్ట్ర సామ్రాజ్యాధిపత్యమును ఇప్పించ వలెనని ప్రయత్నించి అందుకు ,సాహాయ్యముగ 'దామాజి' ని రమ్మని వేడెను. 1751వ