పుట:Delhi-Darbaru.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైజా మ లీ

117

పూర్వకాలపు మచిలీపట్టణము . )

. - 'మొనర్చుటగాని లేదని వాగ్దానము చేసిరి. ఇట్టి సంధి చేసికొని నను గూడ సలబత్ జంగునకు పదవి దక్కి నదిగాదు. 1761వ సంవత్సరమున నైజామలీ యితనిని రాజ్యభ్రష్టుని జేసి. సుబే దారీ నాక్రమించు కొనియెను.

నై జా మ లీ. (1761_1799.

హైదరాబాదు సుబేదారుకు లో బడి దక్షిణమున నిద్దఱు నవాబులుం డెడివారు. ఉత్తర సర్కారుల నవాబును, కర్నాటకపు నవాబును దమతమ మండలములలో దాము సర్వాధికారులే యైనను సామ్రాజ్య సమిష్టిలో మాత్రము హైదరాబాదు సుబాకు నుత్తరవాదులు. కాని యివి రాను రాను హైదరాబాదు నధికారము, నుండి తప్పించుకొన జూచెను. కావున నైజామలీ సుబేదారుఁడయిన తోడ