పుట:Chandamama 1948 01.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవడు త్రవ్వుకున్న గోతిలో వాడే పడతాడు!

చవకగా వచ్చినైగదా అని నవాబుగారు అణా యిచ్చి

అరడజను అరటిపళ్లు కొనుక్కునితింటూ బయలుదేరారు.

ఆ పళ్లు తింటూ తొక్కల్ని దర్జాగా రోడ్డుమీద పారేశారు. ఇంకేముందీ,

ఆ తొక్కలమీద కాలుపడి నవాబుగారే డమ్మనిజారి నడ్డివిరిగేట్టుగా పడ్డారు.