పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

86 భారత నీతి కథలు - రెండవ భాగము, బలత్కారంబున నాకర్షించెను. నా "య! యనుగ్ర హంబు చేతను నామె పాతివ్రత్య ముసముచేతను, డ్యుసము డపహం చ క "లు సానుకూచి లక్షయ సభ-- నొక కొంత పోపుగా చర్చబడినవి. అనుశాసనుని చేను.. పీకినవి. ప్రాణము:n als.. 1. దుర్యోధనాదుల మొగములు వెలవెల బారి: వి. ఇప్పు. నను లాంచాలీ ప్రశ్న మన 'కెవ్వగా నను నిరం బీయఁద గుసస్ విదురుఁడు సభ్యుల ను దేశి - చి పలి కెస.. కాస్ దుష్టుడైన దుర్యోధను కు వెరచి యెవ్వరును మూట లేదు. లజ్జావనత సదనయై మేడ్చచున్న ద్రౌపదిం జూచి తన తొడ పైఁ గూర్చుండుమని : గ్యోధనుఁడు కనుసన్న గావించెను. అది చూచి భీమసేనుఁడు పుపు పటపట " 4) కుచు ప్రళయ కాల రుద్రుండై "సాధ్యమైన పాంచాలిని గొప్పువట్టి యీడ్చిన దుశ్శాసనుని, తోడు 1 మన్న దుర్యోధనుని రణ రఁగమున నింత లింతలుగా ఖంచెద. అట్లు గావింపని నాడు పితృ పి రామహుల గ క కిం దప్పగవాడ నగుదు” నని ఘోరమైన శపథములు గావించెను. ఈ మహోపద్రవము లన్నియు ధృతరాష్ట్రునకుఁ దెలిసినవి, దెలిసి సంతనే యతఁడు దుర్యోధనుని రావిచి వాని యకాగ్యము న త్యాగ్రహముతో దూషించి పిదపఁ బంచా లినిఁ బిలచి శాంశ వచన బులతో నో డార్చి, “సుందరీ ! నీవు నాకోడండ్రందడిలోఁ బూజ్యురాలవు. నీకిష్టం బెయ్యడి