పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతికధలు - రెండవ భాగము, యైన పాంచాలినొడ్డి, మత్సరాతి శయంబున మతిపోయిన యుధిష్ఠిరుఁ డామెనుగూడ దుర్యోధనాదులకు దాసిగాఁ జేసెను. కడకుఁ దన్నొడ్డుకొని యోడి, తానను వారికి దాసుఁడయ్యెను. ఇట్లు సర్వమ! నోడినంతనే దుర్యోధనాదులు సంతోషాతిశయమునఁ గెవ్వునఁ గేక లిడసాగిరి. ఖన్ను లై దీసాను లై పాండవు లేవురును జలనము లేని చిత్ర ప్రతిమలై రి. ఇట్టి కపటద్యూత మధ రమని భీష్మద్రోణ కృపాదు లై న పెద్ద లెల్లరును శకుని సుయోధనుల సనేక విధముల వారించిరి. కాని రారాజు వారిని లేశము'ను లక్ష్యపెట్టక, ప్రాతి శామి యను వానిఁబిలచి నీవిప్పుడబోయి డౌపది నీసభలో కిఁ దీసికొనిరమని యజ్ఞాపించెను. తోడనే ప్రాతి కామి పొంచాలి పాలికించాయి. భక్తితో నమస్కరించి, ప్లే ! ధర్మనందనుఁడు సమ స్తరాజ్యమును సోద" లను దన్నును నిన్నను జూడమున దుర్యోధనున వడియె. రారాజు సిస్సు దోక్క నిరమని నాకు యోగించను. నీ వాలని కడకు రావలయు” సని పలికెను. పి.కువంటి యదారుడు నా గవిసి పొంచాలి. సంతోపల పచి తయై దు:ఖంచి “అరు" ఏ యుగంబు నంజ న భార్యను జూద సండోడు భర్తలుంది రా ! నా భర్తమున్ను సన్నాటువడి పిదపఁదన్ను నోటువ డెనో లేక తన్ను మన్నోడి పిదప సన్నోటువ డెనో యెటింగ్ ౦పుము. నీ 'విజుంగ వేని యా జూదరినే యడిగి