పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

జరాసంధుఁడు - సాధుహింసాథలము. మని కృష్ణుండడుగ, జరాసంధుడు "నేను బోరాడఁదగిన వీకుండీతం" యని భీమసేను నెన్నుకొనియె. తోడనే భీమ సేనుఁడు గానికి నక్క జముగా మల్ల యుద్ధ సన్నగ్ధుఁ , ప్రతి ఘటించి సిలిచెను. సగుస 7 శయులైన భీముజరాసంధు లిరువురును ఘోరముగఁ బో రామం గడంగిరి. వారి యుగము చూపరులకు భయానకంబుగఁ దోచెను. కార్తీక మాసం సం బ్రను దివసంబు 'మొదలు త్రయోదశి వరకును వారికు వుకు మహాయుగ్గ 'మొనర్చిరి. త్రయోదశి నాటి రాత్రి జరాసంధు.ఇంచుక బలహీనుఁడై సంత నే కృష్ణుఁడు కని పెట్టి, భీమ సేనా ! ఇనూగధుని సత్వంబు క్షీణించినది. వాయు దేవుని బలంబును నీ బలంబును వెల్లడి యగునట్లు లోకకంటకుండగు వీని సంహరించి శాశ్వత యశంబొందు” మని ప్రోత్సహించెను. ఆ మాటలకు భీముం నుప్పొంగి. కొత్త బలంబను వహించి, జరాసంధుని బట్టి యెత్తి నవరంధ్రంబుల రక్తధార లొలుకునట్లు నేల నైచి కొట్టెను. అమహాఘాతమున మాగధుఁడు మహాపర్వతము వలెఁ గూలీ వింత జీవుండయ్యెను. గీ. కారణంబు లేక దారుణబగు సొధు హింససేము. కుజనుఁడెల్ల వారి కప్రియుండ కాక , యక్రియలక్షణం బొండుగలది తలఁప్రమతములకు,