పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారతనీతికథలు - రెండవ భాగము. లోకకంటకుం డై య నేక రాజకుమారులంబట్టి తెచ్చి చెటబెట్టి భైరవ పూజలొనర్చుచు నొక్కొక్కని బలియిచ్చుచుండును. పొఁడు వధుర పై కిని బెక్కు మారులు దండెత్తి వచ్చేను. మీని కారణం. మేము మధురా నగరమునందుండ నేరక శశస్తలం కువచ్చి ఏక పర్వతంబున దుర్గమును గట్టు గొంటిమి. వాఁడెం వాఁ డ న నేమి ? మీ రాజసూయమును సారంభింపుఁడు. విఘ్న సంశయంబున మహాకార్యములు ప్రారంభింప కుండ రాదు.

క. ఆరంభ రహితుఁ బొందు నె
యారయసంపదలు హీనుఁడయ్యును బురుషుం
డారంభ శీలుఁడ యకృ
తారంభులనోర్చు నెంత యధికుల నైసన్.

16. జరాసంధుడు - సాధుహింసాఫలము.


కృష్ణుఁడు చెప్పిన జరాసంధ వృత్తాంతము ను విని భీమా గ్బను లత్యంత రణ త్సాహమునువహించిరి. అట్టి ప్రబల వీరుఁడు లోక కంటకుఁడు వధ్యుండగునా యని య ధిష్ఠి గుఁడు శంకిం పఁజొచ్చెను. అది : పెట్టి ఏసు దేవుఁడు, ధర్మనందనా ! భీమాగముల నాకిల్ల డయొసుగుము. వీరితో నేగి యవశ్యం బుగ జరాసంధుః ( గయ్యమున 'కాహ్యాపించి, 'వానీం దదవుటం తును. మామ ప్వూరిలో నెవ్వచేసైన వాఁడు హతుఁడగు'