పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

భారత నీతి కథలు - రెండవ భాగము. గంధర్వహయంబులఁ బూన్చిన రథంబును సతిరధుండైన యగ్జునునకము. గదయుఁ జక్రమును వాసు దేవున కిమ"ని చెప్పెను. హుతాశనుఁడు చెప్పినచొప్పున వరుణుఁడు వాని సన్ని, సిం గృష్ణార్జునుల కోసం గెను. ఆదివ్యాయుధముల యమోసు ప్రభానంబులను అగ్ని దేవుండు పౌరి కెలిగించెను. ఇట్లు సంప్రాప దివ్యచాప రధాయుధులై నరనారాయణులు మిక్కిలి సంతసించి, సన్నను రం బెక్కి " అనల దేవా ! ఇంక సురాసుర పరివృతుల సురపకి వచ్చినను జయింతుము. శంకింపక యథేచ ను ఖాడవదహనం:ు 3 కుపక్షమింపు" మని హెచ్చరించిరి. తోడు నే నిజస్వరూపం * ( #ల గేగి సర్వ శకుఁడు ఖాండవభక్షణమునకు బ్రారంభిం చెను. అంబర cur e్న జ్వా లలవ్వనము చుట్టును జుట్టుకొనినవి. ఒకవంక గాఁ జీవధము 2 పాండవ మధ్యము(మను, వేరొక్కవంక (జశ్రదగుం నారాయ ణుండుస నవ్వవంబురుగాంచుచుండిరి. వసరక్షకులు చాల కేశీయ మంటలాగ్పుటకుఁ బ్రయత్నించి యసన ని TT పరంపరలోర్వ లేక యమసద సంzx నకరిగి. హతాశనుఁడతుత్సాహంబున W#x0గుచు, లోకములకుఁ బ్రళయగాల భయంబును బట్టించు చుండెను. అంత దేవత లెల్ల జచి దే వేంచు పాలికిం బోయి ఖాండవమునకఁ గలిగిన యపద్రవం?Wను జెప్పిన విని, యదరిపడి తక్షక రక్షణార్గము మహామేఘంబులతో వెడలి యేసుఁగు తుండములవంటి పగ్గధారలు గురియింప నారం