పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

అర్జునుఁడు - శరణాగతరక్షణము. 1, om లును పౌరులను మిక్కిలి యభినందించిరి. వివాహితయై పతితో సాగిన సుభద్రంజు చుటకు బలరామకృష్ణులు, సాత్యకి ప్రద్యుమ్న వసు దేవ ప్రము ఖులే న గూదవులతో నింద్రప్రస్త పురంబునకు వచ్చిరి. నిత్యోత్సవులతో సత్యానందమున వారందరును దినములు పుచ్చుచుండ నొళ నాడు గృష్ణారములు వినోదానం FC వ సగపాత నను బయలు దేరిరి. మందనూ కుతం బను భవించుచు సవ్వస సమీపంబున నొక చంద్ర కాంత శీల వేడుక పైఁ గూర్చుండి, వారివురు నిష్టకధా వినోడంబున కాలముఁ బుచ్చుచుఁ .... ఆ అల్లం ఉఁ గొంత సేపు న కొక బ్రాహ్మణుం డా కస్మికముగ హరికడకు వచ్చి దీనానుండై “అయ్య! నేన మిల్ , జనుండును. మహాన్ని బలుండను. నాకి స్టం పై న యన్నమును గటాక్షింతు లేని గృష్ణుఁడనయ్యెద" సనియడి గెను. కృష్ణాను లాబ్రాహ్మణునతి భక్తింబూజించి, 46 ఏప్రొ తమా" ! నీ కెట్టి జవంబు కావలయునో మాకం డెలిపిన యెడ నిన్న జరితృప్పు గావింపఁగల వార 'మని చెప్పిరి. బాహణుఁ డంతఁ గృష్ణార్జునులం గొనియాడి రwట్ల నియె. “ఏరాగ్రణ లా ! "నేనాగ్ని దేవుఁడను. "శ్వేతకి యను 'రాజర్షి తపంబు గావించి పరమేశ్వరుం బ్రసన్నుం జేసికొని శత వార్షిక సత్రయాగంబుఁ జేసెద. నాక నీవు ఋజుండవు కాన లయు " నని బాంప, దేవ దేవుఁడు వానింగరుణించి, “చూ జక శ్వంబు బాపణులకు విధికృత్యము. దాని నోములు చేయఁ కూడదు గావున నింక నీవు బ్రహ్మచర్యంబునఁ బుURడేండ్లు