పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

5. భారత నీతికథలు - రెండవ భాగము. చూచి బాహణు, లెల్లరు నిశ్చేష్టితులై 8. జలంబుల నున్న.. యునుం -త్యద్భుతంబొంది తీరంబునకువచ్చి నీ పెవ్వరవు! జలేచరత్వమున నింత కాల మేల యిందుంటివి : ఇప్పుడీ సుందరీ రూపము జల్లు పడయఁగలిగితివి. " యని మాతురతతో నెన్ని యో ప్రశ్నలకి కు. అప్పుడబ్బాలిక పొగువకు వినయ పూర్వ కంబుగా నమక్కు రించి యిట్లనియె. "మహేంద్ర నందనా ! నేను నందయను సప్సరసను. కుబేరుని ప్రియురాలను. నాసఖః లైన సౌర గేయ యు, సమాచియు, బుద్భదయు, లతయు నను నలువురు నాయట్ల యీ తీర్గంబులం దున్న వారు. సన్నుఁబోలె వారలుగూడ విముక్తలం జేసి రక్షింపుము. నా వృత్తాంతమును వినుము. మే మేపురము నత్యంత వినోదంబుతో సఖలలోక పాల పురం బులు సూచుచు, భూలోకంబునకు వచ్చి యొక వసంబునం దుగ్రతపఁ 20 సేయుచున్న యత్యంత శాంతచిత్తు సన్నీకల్పు బ్రాహణు నొక్కసం గంటిమి. కన్నంత నే 27 "ల్యచపలత్వంబు సను దుర్యోగంబునను దాని తపంబునకు విఘ్నంబు సేయు దుర్బర్ట్ మా యేవురకు జనించినది. బ్రాహణాగ్రహంబున రాఁగల కీడు భావింప లేక మేమమహాముని ముందరం గొంత 'సేపు పాడితిమి. కొంతవరకు నాట్యము గా ఏంచితిమి, పెక్కుపరిహాసంబు లొ ఇర్చితిమి. ఎన్ని గావించినను అత్యంత దృఢ ప్రతుండైన యమునివరుఁడు మావలనఁ జూడ లేదు. అప్పుడు 'మోహంబునకుఁ గారణంబులగు కొన్ని విశారంబుల .. గావించితిమి.